ఒకటి నుంచి వంతుల వారీగా సాగునీరు

ABN , First Publish Date - 2020-03-30T09:18:29+05:30 IST

వంతులవారీ విధానంలో భాగంగా నరసాపురం ప్రాంతానికి బుధవారం నుంచి నీటి సరఫరా చేస్తామని ఇరిగేషన్‌ ఏఈ

ఒకటి నుంచి వంతుల వారీగా సాగునీరు

నరసాపురం, మార్చి 29 : వంతులవారీ విధానంలో భాగంగా నరసాపురం ప్రాంతానికి బుధవారం నుంచి నీటి సరఫరా చేస్తామని ఇరిగేషన్‌ ఏఈ మోహన్‌ తెలిపారు. పాలకొల్లు లాకుల నుంచి రోజుకు 200 క్యూసె క్కుల నీటిని విడుదల చేస్తామన్నారు. ఎక్కడైన సాగు నీటికి ఇబ్బందులు ఉంటే రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

Updated Date - 2020-03-30T09:18:29+05:30 IST