అప్పగించిన విధులు నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-07-30T04:45:36+05:30 IST

అప్పగిం చిన విధులు సక్ర మంగా నిర్వహిం చాలని సీఐ భా స్కర్‌రెడ్డి మహి ళా సంరక్షణ కార్య దర్శులకు సూచిం చారు.

అప్పగించిన  విధులు నిర్వహించాలి
ఉలిమెల్ల సచివాలయంలో సిబ్బందితో మాట్లాడుతున్న సీఐ భాస్కర్‌రెడ్డి

పులివెందుల, జూ లై 29: అప్పగిం చిన విధులు సక్ర మంగా నిర్వహిం చాలని సీఐ భా స్కర్‌రెడ్డి మహి ళా సంరక్షణ కార్య దర్శులకు సూచిం చారు. గురువారం ఉలి మెల్ల సచివా లయాన్ని సంద ర్శించిన సీఐ మహిళల ఫిర్యాదులపై ప్రత్యేకంగా నిర్వహిస్తున్న రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ

మ హిళా సంరక్షణ కార్యదర్శులు నిత్యం వారికి కేటాయించిన ప్రాంతంలో మహిళల సమస్యలను గుర్తించి వెంటనే నమోదు చేసుకుని సంబం ధిత అధికారులకు తెలియజేస్తే వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. స్పందన ద్వారా ఫిర్యాదులు చేయదలచుకున్న వారు వ్యయప్రయాసలతో జిల్లా కేంద్రానికి వెళ్లా ల్సిన అవసరం లేదని నేరుగా సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మహిళ సంరక్షణ కార్యదర్శి నందిని, సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T04:45:36+05:30 IST