బీహార్‌లో 9 హైవే ప్రాజెక్టులు, ఫైబర్ పథకాన్ని ప్రారంభించిన మోదీ

ABN , First Publish Date - 2020-09-21T21:30:40+05:30 IST

బీహార్‌లో 9 హైవే ప్రాజెక్టులు, ఫైబర్ పథకాన్ని ప్రారంభించిన మోదీ

బీహార్‌లో 9 హైవే ప్రాజెక్టులు, ఫైబర్ పథకాన్ని ప్రారంభించిన మోదీ

పాట్నా: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీహార్ రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. 9 హైవే ప్రాజెక్టులు, ఫైబర్ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. బీహార్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తొమ్మిది హైవే ప్రాజెక్టులు, 'ఘర్ తక్ ఫైబర్' పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. రహదారి పొడవు 350 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రహదారి ప్రాజెక్టులు, 14,258 కోట్ల వ్యయంతో పూర్తవుతాయి. 'ఘర్ తక్ ఫైబర్' పథకం మొత్తం 45,945 బీహార్ గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సేవ ద్వారా కలుపుతుందని పీఎంఓ తెలిపింది.

Updated Date - 2020-09-21T21:30:40+05:30 IST