కౌలు భూముల వేలం వాయిదా

ABN , First Publish Date - 2021-06-18T04:52:24+05:30 IST

లక్ష్మీపాలెంలో వెలసి న శ్రీలక్ష్మి ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థాన మాన్యం భూముల వే లం పాటను గురువా రం దేవదాయశాఖ అధికారులు వాయిదా వేశా రు.

కౌలు భూముల వేలం వాయిదా
ఈఓ రాధాక్రిష్ణతో వాదులాడుతున్న రైతులు

బద్వేలు రూరల్‌, జూన 17: లక్ష్మీపాలెంలో వెలసి న శ్రీలక్ష్మి ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థాన మాన్యం భూముల వే లం పాటను గురువా రం దేవదాయశాఖ అధికారులు వాయిదా వేశా రు. ఈ ఆలయానికి 28 ఎకరాల భూములున్నాయి. ఈ భూములను ప్రతి మూడేళ్ల కోపర్యాయం ఈఓ ఆధ్వర్యంలో వేలం నిర్వహిస్తుండేవా రు.

ఈ క్రమంలో గురువారం వేలం పాట ప్రారంభించినా 2014 నుం చి 2021 వరకు దాదాపు రూ.4లక్షలకు పైగా కౌలు బాకీలు ముందుగా చెల్లించాలని అధికారులు కౌలు రైతులను కోరారు. దీంతో అధికారుల కు, కౌలు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కౌలు వేలం పాట వాయిదా వేస్తున్నట్లు ఈఓ రాధాక్రిష్ణ తెలిపారు.


Updated Date - 2021-06-18T04:52:24+05:30 IST