నేడు విద్యుత్ అంతరాయం
ABN , First Publish Date - 2021-01-18T04:35:46+05:30 IST
పట్టణంలో కొనసాగుతున్న ఎల్టీ, 11 కేవీ పనులు నిర్వహిస్తున్నందున సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగనుందని ఏఏఈ శ్రీనివాస్ తెలిపారు.
నిర్మల్ కల్చరల్, జనవరి 17 : పట్టణంలో కొనసాగుతున్న ఎల్టీ, 11 కేవీ పనులు నిర్వహిస్తున్నందున సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగనుందని ఏఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒ క పత్రికా ప్రకటన విడుదల చేశారు. బాగులవాడ, కస్బా ప్రాంతాల్లో ఉద యం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంత రాయం ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.