సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-01-18T04:12:37+05:30 IST

ప్రజావాణిలో వచ్చే అర్జీలను త్వరిగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అర్జీదారుల నుంచి దరఖా స్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వివిధరకాల సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటారని అన్నారు.

సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
ఫిర్యాదులను స్వీకరిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌, జనవరి 17: ప్రజావాణిలో వచ్చే అర్జీలను త్వరిగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అర్జీదారుల నుంచి దరఖా స్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వివిధరకాల సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటారని అన్నారు. ఫిర్యాదులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల సమన్వయంతో త్వరిగతిన పరిష్కరించాలన్నారు.

Updated Date - 2022-01-18T04:12:37+05:30 IST