ఉల్లి, ఆలు ఇక నిత్యావసరాలు కాదు!!
ABN , First Publish Date - 2020-09-22T21:24:19+05:30 IST
సామ్యాన్యుడికి చుక్కలు చూపించేందుకు మరో బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఉల్లి, బంగాళదుంప, పప్పుధాన్యాలు, వంటనూనెలు లాంటి సామాగ్రిని నిత్యావసరాల జాబితా నుంచి తొలగించాలని లోక్సభలో సెప్టెంబర్ 15న ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళవారం...
సామ్యాన్యుడికి చుక్కలు చూపించేందుకు మరో బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఉల్లి, బంగాళదుంప, పప్పుధాన్యాలు, వంటనూనెలు లాంటి సామాగ్రిని నిత్యావసరాల జాబితా నుంచి తొలగించాలని లోక్సభలో సెప్టెంబర్ 15న ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళవారం రాజ్యసభలో ఆమోద ముద్ర లభించింది. ఇక రాష్ట్రపతి ఆమోదించడమే తరువాయి. ఈ బిల్లు చట్ట రూపం దాలుస్తుంది. దీంతో ఈ సరుకులను వీలైనంతగా నిలువచేసుకునే అవకాశం వ్యాపారులకు లభించినట్లే.