డీసీసీ కార్యాలయంలో క్విట్‌ఇండియా దినోత్సవం

ABN , First Publish Date - 2020-08-10T10:25:58+05:30 IST

క్విట్‌ ఇండియా ఉద్యమానికి నేటితో 78 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన

డీసీసీ కార్యాలయంలో క్విట్‌ఇండియా దినోత్సవం

కరీంనగర్‌ అర్బన్‌, ఆగస్టు 9: క్విట్‌ ఇండియా ఉద్యమానికి నేటితో 78 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు మడుపు మోహన్‌, ముస్తాక్‌ అహ్మద్‌, ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రవి, ఎండీ తాజ్‌, నిహాల్‌ అహ్మద్‌, పులికృష్ణ, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌, ప్రకాశ్‌, నవాజ్‌, మంజుల, షబానా మహ్మద్‌, నాత శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-10T10:25:58+05:30 IST