గూడెంలో హనుమాన్ దీక్షల స్వీకరణ
ABN , First Publish Date - 2021-04-14T04:50:17+05:30 IST
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలోని అంజనేయస్వామి మందిరం లో మంగళవారం పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు దీక్షలు స్వీకరించా రు.
దండేపల్లి, ఏప్రిల్ 13 : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలోని అంజనేయస్వామి మందిరం లో మంగళవారం పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు దీక్షలు స్వీకరించా రు. ఈనెల 25న మహావీర్ జయంతి సందర్బంగా సుమారు 500మంది పైగా భక్తులు గూడెం ఆలయానికి తరలివచ్చి దీక్షలు తీసుకున్నారు. అ నంతరం హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పఠనం చేశారు.