స్పీకర్ను కలిసిన పద్మశ్రీ అవార్డు గ్రహిత
ABN , First Publish Date - 2022-01-29T05:51:53+05:30 IST
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని శుక్రవారం పద్మశ్రీ అవార్డు గ్రహిత కూచిపూడి నృత్యకళాకారిణి డాక్టర్ డీ.పద్మజారెడ్డి, ఆమె భర్త శ్రీనివాస్రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసారు.
నిజామాబాద్కల్చరల్, జనవరి 28: శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని శుక్రవారం పద్మశ్రీ అవార్డు గ్రహిత కూచిపూడి నృత్యకళాకారిణి డాక్టర్ డీ.పద్మజారెడ్డి, ఆమె భర్త శ్రీనివాస్రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు పద్మజారెడ్డిని ఎంపిక చేసినందుకు స్పీకర్ శ్రీనివాస్రెడ్డి ఆమెను అభినందించారు.