రొమేనియా నుంచి రెండు విమానాల్లో భారతీయులను తరలిస్తున్న కేంద్రం
ABN , First Publish Date - 2022-02-26T16:34:06+05:30 IST
రొమేనియా నుంచి ప్రత్యేక విమానాల్లో భారతీయులను కేంద్ర ప్రభుత్వం తరలిస్తోంది. నేడు రెండు ప్రత్యేక విమానాలు..
ఢిల్లీ : రొమేనియా నుంచి ప్రత్యేక విమానాల్లో భారతీయులను కేంద్ర ప్రభుత్వం తరలిస్తోంది. నేడు రెండు ప్రత్యేక విమానాలు భారత్కి చేరుకోనున్నాయి. బుచర్ట్స్ నుంచి ఢిల్లీకి ఒక విమానం... బుచర్ట్స్ నుంచి ముంబైకి మరో విమానం రానుంది. ఢిల్లీకి చేరుకునే విమానంలో ఇద్దరు తెలుగు విద్యార్థులున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ భారతీయులకు స్వాగతం పలకనున్నారు.