రోశయ్య కాంస్య విగ్రహం తయారు

ABN , First Publish Date - 2022-01-24T04:39:37+05:30 IST

నత్తారామేశ్వరం ఏకేఆర్‌ శిల్పాశ్రమం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని శిల్పి పెనుగొండ కరుణాకర్‌ తయారుచేస్తున్నారు.

రోశయ్య కాంస్య విగ్రహం తయారు
నత్తారామేశ్వరంలో తయారుచేస్తున్న రోశయ్య విగ్రహం

పెనుమంట్ర, జనవరి 23 :  నత్తారామేశ్వరం ఏకేఆర్‌ శిల్పాశ్రమం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని శిల్పి పెనుగొండ కరుణాకర్‌ తయారుచేస్తున్నారు.విగ్రహానికి ఆర్యవైశ్య మహాసభ నుంచి ఆర్డరు వచ్చినట్టు తెలిపారు.ఈ మేరకు నమూనా విగ్రహం తయారుచేస్తున్నానని చెప్పారు. ఈ విగ్రహం ద్వారకాతిరుమలలో నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు.

Updated Date - 2022-01-24T04:39:37+05:30 IST