ధాన్యం రవాణాకు ఆర్టీసీ బస్సులు

ABN , First Publish Date - 2020-05-14T09:52:22+05:30 IST

ఐకేపీధాన్యం రవా ణాకు ఆర్టీసీ బస్సు లను వినియోగిస్తు న్నారు. బుధవారం గంగాధర ఐకేపీ కేంద్రానికి కరీంనగర్‌ 2డిపోకు చెందిన నాలుగు గూడ్స్‌

ధాన్యం రవాణాకు ఆర్టీసీ బస్సులు

గంగాధర, మే 13: ఐకేపీధాన్యం రవా ణాకు ఆర్టీసీ బస్సు లను వినియోగిస్తు న్నారు. బుధవారం గంగాధర ఐకేపీ కేంద్రానికి కరీంనగర్‌ 2డిపోకు చెందిన నాలుగు గూడ్స్‌ బస్సులు వచ్చాయి. లాక్‌డౌన్‌ సందర్భం గా ఆర్టీసీ బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితం కావడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలనుంచి రవాణాచేస్తే ఆదాయం సమకూరుతుందని అధికారులు పంపించి నట్లు డ్రైవర్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులో ధాన్యం మిల్లులకు పంపించడంవల్ల వర్షానికి తడవకుండా ఉంటుందని ఐకేపీ నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2020-05-14T09:52:22+05:30 IST