డిసెంబర్ ఆరున మోదీ-పుతిన్ భేటీ

ABN , First Publish Date - 2021-11-26T23:29:44+05:30 IST

న్యూఢిల్లీ: ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ వస్తున్నారు. డిసెంబర్ ఆరున న్యూఢిల్లీలో జరిగే భారత్-రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు.

డిసెంబర్ ఆరున మోదీ-పుతిన్ భేటీ

న్యూఢిల్లీ: ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ వస్తున్నారు. డిసెంబర్ ఆరున న్యూఢిల్లీలో జరిగే భారత్-రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాల్లో పురోగతిపై చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యంపై కూడా చర్చిస్తారు. 



Updated Date - 2021-11-26T23:29:44+05:30 IST