సచివాలయాల తనిఖీ

ABN , First Publish Date - 2021-10-17T06:19:00+05:30 IST

సచివాలయాల తనిఖీ

సచివాలయాల తనిఖీ

పెనమలూరు, అక్టోబరు 16 : కానూరులో ఒకటి నుంచి నాలు గు సచివాలయాలను శనివారం ఆసరా వెల్ఫేర్‌ జాయింట్‌ కలెక్టర్‌ మోహన్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరును పరిశీలిం చారు.  సచివాలయాలలో నిత్యం నిర్వహిస్తున్న రిజిస్టర్‌లను తనిఖీ చేశారు.  తాడిగడప మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T06:19:00+05:30 IST