మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-05-17T05:07:31+05:30 IST

జిల్లాకేంద్రంలోని 4వ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల గాయత్రీనగర్‌లో ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్న వ్యక్తితో పాటు ఆ యన వద్ద గల బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సందీప్‌ తెలిపా రు. మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన ఇంటిపై దాడి చేశారు. మద్యం విలువ సుమారు రూ.8 వేలు ఉంటుందని తెలిపారు. రాజేందర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయనున్న ట్లు చెప్పారు. ఎవరైనా మద్యం నిల్వలు ఉంచి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మద్యం స్వాధీనం

ఖిల్లా, మే 16: జిల్లాకేంద్రంలోని 4వ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల గాయత్రీనగర్‌లో ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్న వ్యక్తితో పాటు ఆ యన వద్ద గల బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సందీప్‌ తెలిపా రు. మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన ఇంటిపై దాడి చేశారు. మద్యం విలువ సుమారు రూ.8 వేలు ఉంటుందని తెలిపారు. రాజేందర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయనున్న ట్లు చెప్పారు. ఎవరైనా మద్యం నిల్వలు ఉంచి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


Updated Date - 2021-05-17T05:07:31+05:30 IST