బాక్సింగ్ సబ్జూనియర్స్ పోటీలకు ఎంపిక
ABN , First Publish Date - 2021-10-26T06:28:18+05:30 IST
బాక్సింగ్ సబ్ జూ ని యర్స్ పోటీల కు జిల్లా బాల, బాలికలను ఎంపి క చేశారు.
అనంతపురం క్లాక్టవర్, అక్టోబరు25: బాక్సింగ్ సబ్ జూ ని యర్స్ పోటీల కు జిల్లా బాల, బాలికలను ఎంపి క చేశారు. జిల్లా బాక్సింగ్ అసోసి యేషన ఆధ్వర్యం లో సోమవారం స్థానిక అశోక్నగర్లోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో బాక్సింగ్ సబ్జూనియర్స్ బాల, బాలికల క్రీడాకారుల సెలెక్షన్స నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులను అసోసియేషన ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ ప్రకటించారు. బాలికల్లో సుమంగళి, ఆష్పియా, నిఖిత, గౌత మి, కావ్య, వందన ఉన్నారు. బాలురలో నాగచైతన్య, సాయిమోక్షిత, శ్రీకాంత, అశోక్, జశ్వంత, లోహిత, ఉమామహేష్, వీ జస్వంత, యశ్వంత కుమార్ ఉన్నారు. వారు ఈ నెల 29, 30, 31వతేదీల్లో గుంటూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటార న్నారు. కార్యక్రమంలో కోచ పెద్దక్క, పీడీ వరలక్ష్మి పాల్గొన్నారు.