శ్రీశైలంలో ఎస్పీ సుధీర్‌కుమార్‌ రెడ్డి

ABN , First Publish Date - 2021-10-17T05:18:04+05:30 IST

భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను శుక్రవారం ఎస్పీ సీహెచ సుధీర్‌కుమార్‌ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

శ్రీశైలంలో ఎస్పీ సుధీర్‌కుమార్‌ రెడ్డి


శ్రీశైలం, అక్టోబరు 16: భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను శుక్రవారం  ఎస్పీ సీహెచ సుధీర్‌కుమార్‌ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.  దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆల య రాజగోపురం వద్ధ దేవస్థానం అధికారులు అర్చకులు  స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణం లోని ఆశీర్వ చన మండపములో ఎస్పీకి వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 


Updated Date - 2021-10-17T05:18:04+05:30 IST