శ్రీశైలంలో ఎస్పీ సుధీర్కుమార్ రెడ్డి
ABN , First Publish Date - 2021-10-17T05:18:04+05:30 IST
భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను శుక్రవారం ఎస్పీ సీహెచ సుధీర్కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
శ్రీశైలం, అక్టోబరు 16: భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను శుక్రవారం ఎస్పీ సీహెచ సుధీర్కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆల య రాజగోపురం వద్ధ దేవస్థానం అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణం లోని ఆశీర్వ చన మండపములో ఎస్పీకి వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.