క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి
ABN , First Publish Date - 2022-02-15T07:02:10+05:30 IST
క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణంలో సోమవారం రాయికల్ క్రికెట్లీగ్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు.
రాయికల్, ఫిబ్రవరి 14: క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణంలో సోమవారం రాయికల్ క్రికెట్లీగ్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈకార్యక్రమాల్లో పార్టీ మండలశాఖ అధ్యక్షుడు రవీందర్రావు, నాయకులు మహేందృర్ గౌడ్, మ్యాకల రమేష్, మహిపాల్, దివాకర్, శాఖీర్ ఉన్నారు.