పలాస టీడీపీ కార్యకర్త మిస్సింగ్‌పై ఎస్పీ స్పందన

ABN , First Publish Date - 2021-01-16T14:52:11+05:30 IST

పలాస టీడీపీ కార్యకర్త వినోద్ మిస్సింగ్‌పై ఎస్పీ అమిత్ బర్దార్ స్పందించారు.

పలాస టీడీపీ కార్యకర్త మిస్సింగ్‌పై ఎస్పీ స్పందన

శ్రీకాకుళం: పలాస టీడీపీ కార్యకర్త వినోద్ మిస్సింగ్‌పై ఎస్పీ అమిత్ బర్దార్ స్పందించారు. వినోద్ 4న ఒడిస్సా మద్యం బాటిళ్లతో పట్టుబడ్డాడని...అతనిపై కాశిబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెక్షన్ 16/2021 ఏపీ ఎక్స్‌పెస్ అమాండమెంట్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పాతపట్నం సబ్ జైలుకు వినోద్‌ను తరలించినట్లు ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. 

Updated Date - 2021-01-16T14:52:11+05:30 IST