చేపల వేటకు వెళ్లి ముగ్గురు మత్స్యకారులు మృతి

ABN , First Publish Date - 2021-08-14T21:40:00+05:30 IST

శ్రీకాకుళం: సముద్రంలో చేపల వేటకు వెళ్లి ముగ్గురు మత్స్యకారులు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలంలో జరిగింది. దీంతో మృతుల స్వగ్రామం బందరువానిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.

చేపల వేటకు వెళ్లి ముగ్గురు మత్స్యకారులు మృతి

శ్రీకాకుళం: సముద్రంలో చేపల వేటకు వెళ్లి ముగ్గురు మత్స్యకారులు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలంలో జరిగింది. దీంతో మృతుల స్వగ్రామం బందరువానిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులను ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు. అధికారులు తక్షణమే స్పందించి మృతుల కుటుంబాలకు వైయస్సార్ బీమా పథకం అందేలా చూడాలని జిల్లా మత్స్యకారుల సాగర్ సంఘం అధ్యక్షుడు కోనాడ నర్సింగరావు కోరారు. 

Updated Date - 2021-08-14T21:40:00+05:30 IST