ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కాల్చి చంపిన ఉగ్రవాదులు
ABN , First Publish Date - 2020-10-30T04:24:50+05:30 IST
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. కుల్గామ్లోని వైకే పొరాలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కాల్చి చంపారు. మరణించిన కార్యకర్తలను ఫిదా హుస్సేన్ యాటూ,
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. కుల్గామ్లోని వైకే పొరాలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కాల్చి చంపారు. మరణించిన కార్యకర్తలను ఫిదా హుస్సేన్ యాటూ, ఉమెర్ రషిద్ బేగ్, ఉమెర్ రంజాన్ హజమ్గా గుర్తించారు. కాల్పుల్లో గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయారని వైద్యులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.