దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడిగా సూర్యకాంత్
ABN , First Publish Date - 2020-06-06T07:55:33+05:30 IST
దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడిగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జల్దా గ్రామానికి చెందిన బీజేపీ
ఇచ్చోడ రూరల్, జూన్ 5: దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడిగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జల్దా గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సూర్యకాంత్ గిత్తే నియమితులయ్యారు. ఆదిలాబాద్, అకోల పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు, సంజయ్ శ్యాంరావ్దార్రె ప్రతిపాదన చేయడంతో సూర్యకాంత్ను రైల్వే బోర్డు సభ్యునిగా నియమించారు.