అమలాపురం టీడీపీ పార్లమెంటరీ జిల్లా కమిటీ నియామకం
ABN , First Publish Date - 2021-01-16T06:30:20+05:30 IST
తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంటు జిల్లాకమిటీని నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.
అమలాపురం,
జనవరి 15(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంటు
జిల్లాకమిటీని నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు
ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు ఉపాధ్యక్షులుగా, ఏడుగురు అధికార
ప్రతినిధులుగా, ఏడుగురు కార్యనిర్వాహక కార్యదర్శులుగా, మరో ఏడుగురు
కార్యదర్శులతో పాటు మరికొందరిని కార్య వర్గంలో వివిధ పదవుల్లో నియమించారు.
ఉపాధ్యక్షులుగా బోళ్ల వెంకటకృష్ణప్రసాద్ (పి.గన్నవరం), ముదునూరి వేణుగో
పాలకృష్ణంరాజు(రాజోలు), చింతపల్లి వీరభద్రరావు (రామ చంద్రపురం), వైఆర్కే
పరమహంస(మండపేట), బడుగు సత్యనారాయణ (అమలా పురం), కార్యాలయ కార్యదర్శులుగా
పేరాబత్తుల రాజశేఖర్, మందారపు గంగా సూర్యనారాయణ (ముమ్మిడివరం) నియమితు
లయ్యారు. అధికార ప్రతి నిధులుగా నల్లా స్వామి (అమలాపురం), కొమరిని వీర్రాజు
(రామచంద్రపురం), ముత్యాల పీఎస్రావు (బాబ్జి) (కొత్త పేట), పుత్సల
శ్రీనివాసరావు(మండపేట), కాకి లక్ష్మణ రావు (రాజోలు), టేకుమూడి లక్ష్మణ రావు
(ముమ్మిడివరం)లు నియమితులయ్యారు. కార్యనిర్వాహక కార్యదర్శులుగా సూదా
వెంకటస్వామినాయుడు(బాబ్జి)(పి.గన్నవరం), పొత్తూరి విజ
యభాస్కరవర్మ(ముమ్మిడివరం), రాయుడు విజయభాస్కర రావు (రామచంద్రపురం), అడబాల
సాయిబాబు (రాజోలు), బండి గోవిందు(మండపేట), నక్కా వీరవెంకటసత్య నారా
యణ(పి.గన్నవరం)లు నియమితులయ్యారు. కార్య దర్శు లుగా మాసాబత్తుల
ఆనందరావు(కొత్తపేట), కొత్తపల్లి శ్రీని వాస్ (రామచంద్రపురం), గెడ్డం
సువర్ణరాజు(రాజోలు), దండుప్రోలు సత్యం (ముమ్మిడివరం), యల్లమిల్లి జగన్మోహ
నరావు(కొత్తపేట), మాడా మాధవి (అమలాపురం), పడాల వెంకటేశ్వరరావు(పి.గన్నవరం)
నియమితులయ్యారు. కోశాధి కారిగా సయ్యపరాజు వెంకటసత్య నారాయణరాజు (పి.గన్న
వరం), మీడియా సమన్వయకర్తగా బండారు వెంకటసత్తి బాబు (కొత్తపేట), సోషల్
మీడియా సమన్వ యకర్తగా తాడి నరసింహారావ (ముమ్మిడి వరం)లను నియ మిస్తూ పార్టీ
అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.