టేకు దుంగలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-18T05:00:47+05:30 IST

మండలంలోని గోకర్ణపురం గ్రామం ప్రభు త్వ భూమిలో గ్రామానికి చెందిన జి.కృష్ణమూర్తి టేకు చెట్లు కొడుతున్నాడన్న సమాచారం మేరకు అటవీశాఖాధికారులు ఆదివారం దాడి టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నామని అటవీశాఖాధికారి సాయి తెలిపారు.

టేకు దుంగలు స్వాధీనం
స్వాధీనం చేసుకున్న టేకు దుంగలు


మెళియాపుట్టి, అక్టో బరు 17: మండలంలోని గోకర్ణపురం గ్రామం ప్రభు త్వ భూమిలో గ్రామానికి చెందిన జి.కృష్ణమూర్తి టేకు చెట్లు కొడుతున్నాడన్న సమాచారం మేరకు అటవీశాఖాధికారులు ఆదివారం దాడి టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నామని అటవీశాఖాధికారి సాయి తెలిపారు.  ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి, దుంగలను  పాతపట్నం తరలించినట్లు చెప్పారు. 





Updated Date - 2021-10-18T05:00:47+05:30 IST