న్యాయవాదులకు ఆర్థికప్యాకేజీ ప్రకటించాలి
ABN , First Publish Date - 2021-07-30T05:29:51+05:30 IST
న్యాయవాదులకు ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని ఏపీ బీసీ న్యాయ వాదుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చౌదరి ల క్ష్మణరావు, ఉపాధ్యక్షుడు ఆగూరు ఉమామహేశ్వర రావులు కోరారు.
గుజరాతీపేట: న్యాయవాదులకు ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని ఏపీ బీసీ న్యాయ వాదుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చౌదరి ల క్ష్మణరావు, ఉపాధ్యక్షుడు ఆగూరు ఉమామహేశ్వర రావులు కోరారు. గురువారం స్పీకర్ తమ్మినేని సీతా రాంను కలిసి వినతిపత్రం అందజేశారు. కొవిడ్ కార ణంగా గత రెండేళ్లుగా న్యాయస్థానాల్లో ప్రత్యక్షంగా కేసుల విచారణ జరగడం లేదన్నారు. దీంతో న్యా యవాదులు జీవనోపాధి కోల్పోయారన్నారు. వారిని ఆదుకొనేందుకు ప్యాకేజీని ప్రకటించాలని కోరారు.