తమిళనాడులో 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం

ABN , First Publish Date - 2022-02-12T23:01:08+05:30 IST

తమిళనాడులో 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం

తమిళనాడులో 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం

చెన్నై: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గడంతో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఎల్‌కేజీ, యూకేజీ విభాగాలతో ప్లేస్కూల్స్ మరియు నర్సరీ పాఠశాలలను తిరిగి తెరవడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతించింది. పెళ్లిళ్లకు 200 మంది హాజరుకావచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఇతర కార్యక్రమాలు, అంత్యక్రియలకు 100 మంది మాత్రమే హాజరుకావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated Date - 2022-02-12T23:01:08+05:30 IST