కోర్ట్ ఆఫ్ హెచ్సీయూ సభ్యునిగా కేకే
ABN , First Publish Date - 2020-08-14T08:05:26+05:30 IST
కోర్ట్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూ నివర్సిటీ సభ్యునిగా రాజ్యసభ తరఫున టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావును రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు నామినేట్ చేశారని రాజ్యసభ సచివాయం తెలిపింది...
న్యూఢిల్లీ, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): కోర్ట్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూ నివర్సిటీ సభ్యునిగా రాజ్యసభ తరఫున టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావును రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు నామినేట్ చేశారని రాజ్యసభ సచివాయం తెలిపింది. ఈ నెల 8 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.