చండూరు వాసికి రెండు పురస్కారాలు
ABN , First Publish Date - 2022-01-21T06:57:32+05:30 IST
చండూరు పట్టణానికి చెందిన తెలుగు భాషోపాఽధ్యాయుడు మద్దోజు వెంకట సుఽఽధీర్బాబుకు విద్య, సామాజిక రంగాల్లో రెండు పురస్కారాలు దక్కాయి.
చండూరు, జనవరి 20: చండూరు పట్టణానికి చెందిన తెలుగు భాషోపాఽధ్యాయుడు మద్దోజు వెంకట సుఽఽధీర్బాబుకు విద్య, సామాజిక రంగాల్లో రెండు పురస్కారాలు దక్కాయి. కవిగా, రచయిత గా తెలుగు భాష మెళకువలను విద్యార్థులకు నే ర్పించడం, పాఠశాలలకు ఆర్థిక వనరులు అందిస్తున్నారు. అంతేకాక తన ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. విశ్వకర్మ సేవా ఫౌండేషన హైదరాబాద్ వారు ఆయన్ను గుర్తించి విద్యారంగంలో విశ్వకర్మ జాతీయ పురస్కారాన్ని ప్రకటించినట్లు చైర్మన రాజ్కుమార్ తెలిపారు. ఈ నెల 23వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ని ర్వహించే సమావేశంలో అవార్డును అందజేయనున్నారు. 25సార్లు రక్తదా నం చేసినందుకు హైదరాబాద్ ఐ ఫౌండేషన గుర్తించింది. ఈ నెల 26న రాష్ట్రస్థాయి అవార్డు అందజేసి సన్మానించనున్నట్లు సంస్థ చైర్మన రవీంద ర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు.