ఉద్దమ్‌సింగ్‌ చిరస్మరణీయుడు

ABN , First Publish Date - 2021-08-01T05:08:14+05:30 IST

బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణా లర్పించిన ఉద్దమ్‌సింగ్‌ చిరస్మరణీయుడని, ఆయన త్యాగం మరువలేమని వక్తలు కొనియాడారు. శనివారం మాకన్నపల్లిలో దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ సభ్యుల ఆధ్వర్యంలో ఉద్దమ్‌సింగ్‌ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులర్పించారు.

ఉద్దమ్‌సింగ్‌ చిరస్మరణీయుడు

పలాస రూరల్‌: బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణా లర్పించిన ఉద్దమ్‌సింగ్‌ చిరస్మరణీయుడని, ఆయన త్యాగం మరువలేమని వక్తలు కొనియాడారు. శనివారం  మాకన్నపల్లిలో దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ సభ్యుల ఆధ్వర్యంలో ఉద్దమ్‌సింగ్‌ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులర్పించారు.  కార్యక్రమంలో ప్రజా కళామండలి, ఉత్తరాంధ్ర మహిళాసంఘం, అమరవీరుల బంధుమిత్ర సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-08-01T05:08:14+05:30 IST