యూపీలో రోడ్డు ప్రమాదం 9 మంది మృతి

ABN , First Publish Date - 2020-06-05T18:17:34+05:30 IST

ప్రతాప్‌గఢ్: ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లోని నవాబ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

యూపీలో రోడ్డు ప్రమాదం 9 మంది మృతి

ప్రతాప్‌గఢ్: ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లోని నవాబ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో, కంటైనర్ ఢీ కొట్టుకున్న ఘటనలో 9 మంది మృతి చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. గాయపడిన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు రాజస్థాన్ నుంచి బీహార్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రతాప్‌గఢ్ ఎస్పీ తెలిపారు. ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.  



Updated Date - 2020-06-05T18:17:34+05:30 IST