AP: మూలలంకలో శివలింగం ప్రత్యక్షంపై పెరుగుతున్న వివాదం

ABN , First Publish Date - 2021-10-04T19:17:13+05:30 IST

జిల్లాలోని కలిదిండి మండలం మూలలంక గ్రామంలో సచివాలయం నిర్మించే ప్రాంతంలో శివలింగం ప్రత్యక్షంపై రోజు రోజుకు వివాదం పెరుగుతోంది.

AP: మూలలంకలో శివలింగం ప్రత్యక్షంపై పెరుగుతున్న వివాదం

విజయవాడ: జిల్లాలోని కలిదిండి మండలం మూలలంక గ్రామంలో సచివాలయం నిర్మించే ప్రాంతంలో శివలింగం ప్రత్యక్షంపై రోజు రోజుకు వివాదం పెరుగుతోంది. శివలింగం కనిపించిన చోట శివాలయం నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలోని కొంతమందిని అక్రమ అరెస్టులు చేసి కేసులు నమోదు చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చెయ్యకపోతే ఆందోళన చెపడతామని హెచ్చరించారు. శివలింగం కనిపించిన చోట శివాలయం నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-10-04T19:17:13+05:30 IST