గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-03T05:07:24+05:30 IST
ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో గ్రా మాలను అభివృద్ధి చేసుకోవాలని ఎంపీడీవో కొండ లక్ష్మణ్ అన్నారు.
సిరికొండ, డిసెంబరు 3 : ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో గ్రా మాలను అభివృద్ధి చేసుకోవాలని ఎంపీడీవో కొండ లక్ష్మణ్ అన్నారు. మె ట్టుమర్రి తండా సర్పంచ్ కేతావత్ మంజుల బాల్సింగ్ అధ్యక్షతన జరిగిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాలు అ భివృద్ధి చెందాలంటే ప్రభుత్వ ఆదేశాలు పాటించి పనులు చేసుకోవాలన్నా రు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.