కన్నుల పండువగా గ్రామోత్సవం

ABN , First Publish Date - 2021-11-30T05:36:12+05:30 IST

ఖాజీపేట పట్టణంలో సోమవారం అయ్యప్పల గ్రామోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

కన్నుల పండువగా గ్రామోత్సవం
అయ్యప్పలకు కార్తీక దీపాలతో స్వాగతం పలుకుతున్న మహిళలు

ఖాజీపేట, నవంబరు 29: ఖాజీపేట పట్టణంలో సోమవారం అయ్యప్పల గ్రామోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1500 మంది మహిళా భక్తులు పాల్గొని కార్తీక దీపాలతో హారతి ఇస్తూ స్వాగతం పలికారు.  

Updated Date - 2021-11-30T05:36:12+05:30 IST