ఉద్యమాన్ని రాష్ట్రస్థాయి వరకు తీవ్రతరం చేస్తాం: అమరావతి జేఏసీ

ABN , First Publish Date - 2021-12-07T18:43:38+05:30 IST

ఉద్యమాన్ని రాష్ట్రస్థాయి వరకు తీవ్రతరం చేస్తామని అమరావతి జేఏసీ స్పష్టం చేసింది.

ఉద్యమాన్ని రాష్ట్రస్థాయి వరకు తీవ్రతరం చేస్తాం: అమరావతి జేఏసీ

విశాఖపట్నం: ఉద్యమాన్ని రాష్ట్రస్థాయి వరకు తీవ్రతరం చేస్తామని అమరావతి జేఏసీ స్పష్టం చేసింది. 3 మీటింగ్‌లు పెట్టారు తప్ప చర్చలు జరగడం లేదని పేర్కొంది. ప్రభుత్వం స్పందించకుంటే రెండోస్థాయి ఉద్యమాలు తప్పవని హెచ్చరించింది. దాచుకున్న డబ్బులు అడిగితే కూడా ఇవ్వడం లేదని, కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని అమరావతి జేఏసీ డిమాండ్ చేస్తోంది. 

Updated Date - 2021-12-07T18:43:38+05:30 IST