Eluru: బేతాళ(ఏనుగు) సంబరంలో అపశృతి
ABN , First Publish Date - 2021-11-02T13:51:52+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో 149వ సంవత్సర బేతాళ(ఏనుగు) సంబరంలో అపశృతి చోటు చేసుకుంది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో 149వ సంవత్సర బేతాళ(ఏనుగు) సంబరంలో అపశృతి చోటు చేసుకుంది. గడ్డితో తయారు చేసిన ఏనుగుకు విద్యుత్ వైర్లు తగలడంతో అగ్నిప్రమాదం సంభవించింది.పోలీసులు త్వరగా ముగించాలని తొందర పెట్టడం వల్ల ప్రమాదం జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై భక్తులు వాగ్వాదానికి దిగారు.