AP: గుండుగొలను సర్పంచ్ రామకృష్ణ వైసీపీకి రాజీనామా
ABN , First Publish Date - 2021-10-24T14:46:25+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను సర్పంచ్ కూర్మా రామలక్ష్మి వైసీపీకి రాజీనామా చేశారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను సర్పంచ్ కూర్మా రామలక్ష్మి వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో రామలక్ష్మీ టీడీపీలో చేరారు. ఇటీవల వైసీపీ నాయకుల తీరుపై రామలక్ష్మి ఆందోళన చేసిన విషయం తెలిసిందే.