సీఐడీకి మాయని మచ్చ: యరపతినేని
ABN , First Publish Date - 2021-12-13T15:36:11+05:30 IST
ఏబిన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై కేసు పెట్టడం సీఐడీకి మాయని మచ్చని...
గుంటూరు: ఏబిన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై కేసు పెట్టడం సీఐడీకి మాయని మచ్చని టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అవినీతి, అక్రమాలు బయటపెట్టం వల్లే ప్రభుత్వం కక్ష్య కట్టిందని ఆరోపించారు. తప్పడు కేసులతో మీడియాను భయపెట్టాలని చూడడం సిగ్గు చేటని యరపతినేని అన్నారు.