విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-08-13T06:39:49+05:30 IST
విద్యుత్ వైరు తెగి మీద పడడంతో మోటార్ సైకిల్పై వెళ్తున్న ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మండలంలోని కం
బుట్టాయగూడెం, ఆగస్టు 12 : విద్యుత్ వైరు తెగి మీద పడడంతో మోటార్ సైకిల్పై వెళ్తున్న ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మండలంలోని కండ్రికగూడెంకు చెందిన యల్లంపాటి జోజిబాబు (26) బుధవారం పోలవరం మండలం సరిపల్లికి బియ్యం కోసం వెళ్లాడు.
తిరిగి వస్తుం డగా రెడ్డిగూడెం రోడ్డులో 11 కేవీ విద్యుత్ వైర్ తెగి మీద పడడంతో విద్యుదాఘా తానికి గురై మృతిచెందాడు. బుట్టాయగూడెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.