విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-01-18T05:58:26+05:30 IST
విద్యుదాఘాతంతో మండల కేంద్రానికి చెందిన అయ్యుబ్(20) ఆదివారం మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం స్థానిక బేల వైన్స్ షాప్ ముందర గల ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కోసం దానిని గద్దె నుంచి తొలగిస్తుండగా విద్యుత్షాక్కు గురై మృతి చెందాడు.
బేల, జనవరి 17: విద్యుదాఘాతంతో మండల కేంద్రానికి చెందిన అయ్యుబ్(20) ఆదివారం మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం స్థానిక బేల వైన్స్ షాప్ ముందర గల ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కోసం దానిని గద్దె నుంచి తొలగిస్తుండగా విద్యుత్షాక్కు గురై మృతి చెందాడు. ఎల్సీ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రమాదం జరిగింది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.