Home » Andhra Pradesh » Vizianagaram
Andhra Pradesh: అల్లూరి జిల్లా(Alluri Sitarama Raju District) పాడేరులో(Paderu) దారుణం చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ భర్తను అత్యంత క్రూరంగా హతమార్చారు దుండగులు. రాత్రివేళ ఇంటి మిద్దెపై పడుకున్న వ్యక్తిని.. దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది. అసలు ఈ హత్యకు కారణాలేంటి?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం ఖాయమని, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రోడ్లు వేయిస్తానని సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి భరోసా ఇచ్చారు.
కురుపాం నియోజకవర్గం 2009లో పునర్విభజనలో భాగంగా ఏర్పడింది. అంతకుముందు నాగూరు నియోజకవర్గంగా ఉండేది. ఎక్కువ సంవత్సరాలు శత్రుచర్ల వంశస్థులే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్ర చూడామణిదేవ్ వైరిచర్ల ఇండిపెండెంట్గా పోటీ చేసి తన సమీప ప్రత్యర్ధి శత్రుచర్ల ప్రతాపరుద్రరాజుపై 717 ఓట్ల తేడాతో గెలుపొందారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కూటమి పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ కోరారు.
టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ అన్నారు.
ఎంతో మంది రైతులు.. కార్మికులకు ఉపాధినిచ్చిన భీమసింగి చెక్కర పరిశ్రమను వైసీపీ నాయకులు ఆధునికీకరణ పేరుతో మూసివేయించారు. దీంతో ఎంతో ఆశపడ్డ రైతులు ఉసూరుమంటున్నారు.
అధిక ఎండలు కారణంగా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితి ఉందని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి తెర్లి జగన్మోహన్రావు అన్నారు.
నియోజకవర్గాల పునర్విభజన తరువా త నుంచి విజయనగరం ఎంపీగా ఒక్కసారే అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నారు. ప్రతి లోక్సభ ఎన్నికల్లోనూ కొత్త ఎంపీని ఎన్నుకుంటున్నారు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఏర్పాటైన చీపురుపల్లి నియో జకవర్గం... వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో 11 జాతీయ పార్టీలు పోటీ లో నిలిచేందుకు వేదికైంది. జిల్లాలో మరెక్కడా లేని విధంగా చీపురుపల్లి అసెంబ్లీ నుంచి ఎక్కువ సంఖ్యలో జాతీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి నిలపడం విశేషం.
మండలం లో మరోసారి కుక్కలు దాడికి తెగబడ్డాయి.