Home » Kurnool
వైసీపీ అభ్యర్థిగా ఎండీ ఇంతియాజ్ను బరిలో దింపితే.. కూటమి అభ్యర్థిగా టీజీ భరత్ను టీడీపీ బరిలో నిలిపింది. ఇక గత ఎన్నికల్లో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హాఫీజ్ ఖాన్ బరిలో నిలిచి.. గెలిచారు..
రాష్ట్రంలో జే బ్రాండ్ పని అయిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. జే బ్రాండ్ను స్మశానానికి పంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే డబ్బులు జే బ్రాండ్ డాన్ జగ్గూ బాయ్కు వస్తున్నాయని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం బాగోలేకున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
పాణ్యం (కర్నూలు జిల్లా): సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఎదురుగాలి వీస్తోందని, దీంతో ఆయన ప్రెస్టేషన్లోకి వెళ్లిపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, చెన్నమ్మ సర్కిల్లో ఆయన ప్రజాగళం నిర్వహించారు.
కర్నూలు నగరంలోని నాలుగో తరగతి ఉద్యోగులు ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. తమ సొసైటీ స్థలాల ఆక్రమణ, మంచినీటి సమస్యల కారణంగా వారీ నిర్ణయం తీసుకున్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి పార్లమెంట్కు ఎంతో మంది రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, వరుస విజయాలతో హ్యాట్రిక్ ఎంపీగా ఎస్పీవైరెడ్డి రికార్డు సాధించారు.
జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట మారిచావా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ ఊసరవెళ్లి రాజకీయానికి ఇదో నిదర్శనం. 2017లో ఎంవీఎస్ స్కీంకు అప్పటి ఎమ్మెల్యే బీవీ శంకుస్థాపన చేయగా 2019 వైసీపీ ప్రభుత్వం నిధులను నిలిపేసింది.
కర్నూలు జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గూడూరులో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు టీడీపీ నేతలతో సమావేశమవుతారు. తర్వాత డోన్ పాత బస్టాండ్లో సాయంత్రం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ప్రజాగళం సభలో పాల్గొంటారు.
: పట్టణంలోని 220 కేవీ సబ్స్టేషనలో ఆదివారం రాత్రి పొటెన్షియల్ ట్రాన్సఫార్మర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది వెంటనే విద్యుత సరఫరాను నిలపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు. ట్రాన్సఫార్మర్ పేలడంతో గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, కర్నూలు జిల్లా పత్తికొండ...
కర్నూలు జిల్లా: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రాలయం, కొడుమూరు సెగ్మెంట్లో ప్రజాగళం నిర్వహిస్తారు. అలాగే కౌతాలం, గూడూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.