Kurnool: రైతుకు వజ్రం రూపంలో పంట

ABN , First Publish Date - 2023-08-31T09:22:25+05:30 IST

కర్నూలు: వర్షాలు లేక సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ రైతుకు వజ్రం రూపంలో పంట పండింది. కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామానికి చెందిన రైతుకు పొలంలో అత్యంత విలువైన వజ్రం లభ్యమైంది.

Kurnool: రైతుకు వజ్రం రూపంలో పంట

కర్నూలు: వర్షాలు లేక సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ రైతు (Farmer)కు వజ్రం (Diamond) రూపంలో పంట పండింది. కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామానికి చెందిన రైతుకు పొలంలో అత్యంత విలువైన వజ్రం లభ్యమైంది. దానిని ఒక లక్ష యాభై వేల రూపాయలకు స్ధానిక వ్యాపారుడు కొనుగోలు చేశాడు. అయితే బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని స్ధానికులు అంటున్నారు. పూర్తి

Updated Date - 2023-08-31T09:22:25+05:30 IST