Home » Farmers
భూ భారతి రెవెన్యూ చట్టాన్ని పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో అమలు చేస్తూ రైతులకు భూసమస్యల పరిష్కారానికి అవకాశం కల్పిస్తున్నారు. పాస్పుస్తకాలు, సాదా బైనామా, వివాదాస్పద ఖాతాల పరిష్కారంపై రైతులు ఆశలు పెట్టుకున్నారు
భారత వాతావరణ శాఖ ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో (జూన్-సెప్టెంబర్) సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సంవత్సరం 105% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది
ఉదయం ఎండ, మధ్యాహ్నం వర్షాలు, అనంతరం మళ్లీ ఎండతో రాష్ట్రంలో వాతావరణం తీవ్రంగా మారింది. కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ విషయంలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. కరీంనగర్, మహబూబ్నగర్, హైదరాబాద్లో ఈదురుగాలులు, ఉరుములతో వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో గాలివాన మరియు వడగండ్ల వాన వలన పంటలకు భారీ నష్టం జరిగింది. రైతులు తడిసిన ధాన్యం, మొక్కజొన్నతోపాటు పంటలపై తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు
కర్నూలు జిల్లా కోడుమూరులో తన భూమిని ఆన్లైన్ చేయకపోవడంతో తహసీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ పురుగుల మందు తాగేందుకు యత్నించింది. అధికారుల అవినీతి, వేధింపులతో విసిగిపోయిన ఆమె తన బాధను చెబుతూ ఆత్మహత్య ప్రయత్నానికి దిగింది
అమెరికా సుంకాలు రాష్ట్రంలోని ఆక్వా రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని మంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. రొయ్యల ఎగుమతులపై ప్రభావం పడకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు
Trump Tariffs On Aqua Farming: ట్రంప్ టారిఫ్ భారం ఆక్వా రైతులపై పడింది. ఎగుమతి సుంకాల భారం భారీగా పెరగడంతో కుయ్యో.. మొర్రో అంటూ గగ్గోలు పెడుతున్నారు రైతన్నలు..
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 8.21 Per జీఎస్డీపీ వృద్ధిరేటుతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. తలసరి ఆదాయ వృద్ధిలో మూడోస్థానాన్ని సాధించినట్లు కేంద్రం తెలిపింది
సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) సంయుక్త ఫోరం సీనియర్ నేత అయిన దల్లేవాల్ గత ఏడాది నవంబర్ 26న రైతు డిమాండ్లపై కేంద్రపై ఒత్తిడి తెచ్చేందుకు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ముఖ్యంగా పేద రైతుల కోసం అందిస్తున్న అద్భుతమైన పథకం. రైతులకు ఆర్థికంగా సాయం అందించాలని 2019లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష బ్యాంకు బదిలీ పథకం. ఈ పథకంలో ప్రతి ఏడాది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.6 వేలు నేరుగా జమ చేస్తోంది.