Bicycle Yatra: పుల్వామా అవరవీరుల కోసం తెలుగు యువకుడి సైకిల్ యాత్ర

ABN , First Publish Date - 2023-01-24T11:37:50+05:30 IST

పుల్వామా అమరవీరుల కోసం తెలుగు యువకుడు సైకిల్ యాత్ర చేపట్టారు.

Bicycle Yatra: పుల్వామా అవరవీరుల కోసం తెలుగు యువకుడి సైకిల్ యాత్ర

న్యూఢిల్లీ: పుల్వామా అమరవీరుల కోసం తెలుగు యువకుడు సైకిల్ యాత్ర చేపట్టారు. కీర్తి నాయుడు అనే యువకుడు ఒంగోలు నుంచి పుల్వామా వరకు యాత్రకు పూనుకున్నారు. జనవరి 1న ఒంగోలు కలెక్టరేట్ నుంచి కీర్తి నాయుడు బయల్దేరారు. 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈరోజు ఉదయం యువకుడు ఢిల్లీకి చేరుకున్నాడు. పుల్వామా దాడి జరిగిన ఫిబ్రవరి 14 నాటికి అక్కడికి చేరుకోవాలన్నదే కీర్తి నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నాడు.

Updated Date - 2023-01-24T11:37:53+05:30 IST