Home » Prakasam
Prabhavati Investigation: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ నిమిత్తం ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అయితే కాసేపటికే ప్రభావతి తిరిగి వెళ్లిపోయారు.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, వాటాలు ఇవ్వలేదని రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు తరిమేశారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్టు గురించి చెప్పమని పులివెందుల ఎమ్మెల్యేకు సవాల్ చేశానన్నారు. కానీ పులివెందుల ఎమ్మెల్యే నుండి సౌండ్ లేదన్నారు.
Jiva Samadhi Attempt: ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి జీవ సమాధికి యత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. తనకు కలలో భూదేవత కనిపిస్తోందని.. కోటి రెడ్డి అనే వ్యక్తి జీవసమాధికి యత్నించాడు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీ చేపట్టిన యువతపోరులో యువకులు ఎవరూ ముందుకు రాలేదు.
Chevireddy Bhaskar Reddy notices: వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు పలు కేసులపై జైలులో ఉండగా.. తాజాగా మరో కీలక నేతకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.
CM Chandrababu: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మర్కాపురంలో స్వయం సంఘాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణాలను పంపిణీ చేశారు. మహిళల కోసం పోలీస్ శాఖ రూపొందించిన శక్తి యాప్ను ప్రారంభించారు.
CM Chandrababu Gift: ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. మర్కాపురంలో నిర్వహించి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న సీఎం.. భార్యకు ప్రేమతో చీరను కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మక భావిస్తున్న సీ ప్లేన్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో నీటి విమానాశ్రయం (వాటర్ ఏరోడ్రోమ్) ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.
రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకాలేదు. రఘురామను అరెస్టు చేసి సీఐడీ ఆఫీస్కు తీసుకొచ్చిన సమయంలో సునీల్ నాయక్ అక్కడకు వచ్చారని ధృవీకరించారు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలం ఆధారంగా ఆయన పాత్రపైనా విచారించేందుకు రావాలని కోరినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
ప్రకాశం జిల్లా : నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీ గా పనిచేసిన సునీల్ నాయక్కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం విచారించనున్నారు. ఈ రోజు విచారణకు రావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆయనకు నోటీసు ఇచ్చారు.