Chennai: 12 నుంచి చెన్నైలో చాగంటి ప్రవచనాలు

ABN , First Publish Date - 2023-08-10T08:57:27+05:30 IST

‘భారతీయతా వాహిని’ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ప్రముఖ ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ డాక్టర్‌ చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara Rao)

Chennai: 12 నుంచి చెన్నైలో చాగంటి ప్రవచనాలు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ‘భారతీయతా వాహిని’ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ప్రముఖ ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ డాక్టర్‌ చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara Rao) ‘అరుణాచల రమణుల వైభవం’ అనే అంశంపై ప్రవచించనున్నారు. స్థానిక చెట్‌పేట్‌లోని కుచలాంబాళ్‌ కల్యాణ మహల్‌లో సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2023-08-10T08:57:27+05:30 IST