AICC: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పరిశీలకులను నియమించిన ఏఐసీసీ

ABN , First Publish Date - 2023-07-14T21:19:51+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్‌సభ (Lok Sabha) స్థానాలకు పరిశీలకులను నియమించినట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) పేర్కొంది.

AICC: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పరిశీలకులను నియమించిన ఏఐసీసీ

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్‌సభ (Lok Sabha) స్థానాలకు పరిశీలకులను నియమించినట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) పేర్కొంది.

17 లోక్‌సభ స్థానాల పరిశీలకుల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రకాష్ రాథోడ్ - ఆదిలాబాద్.

శ్రీనివాస్ మనే - భువనగిరి.

అల్లం ప్రభు పాటిల్ - చేవెళ్ల.

ప్రసాద్ అబ్బయ్య - హైదరాబాద్.

క్రిస్టోఫర్ తిలక్ - కరీంనగర్.

అరిఫ్ నసీం ఖాన్ - ఖమ్మం.

పరమేశ్వర నాయక్ - మహబూబ్‌బాద్.

మోహన్ కుమార మంగళం - మహబూబ్ నగర్.

రిజ్వాన్ హర్షద్ - మల్కాజ్ గిరి.

బసవరాజ్ మాధవరావు పాటిల్ - మెదక్.

పివి మోహన్ - నాగర్ కర్నూల్.

అజయ్ ధరమ్ సింగ్ ,నల్గొండ

సిడి మేయప్పన్ - జహీరాబాద్.

బి.ఎం నాగరాజ - నిజామాబాద్.

విజయ్ విజయ్ నామ్దేవ్ రావ్ - పెద్దపల్లి.

రుబి ఆర్ మనోహరన్ -సికింద్రాబాద్.

రవీంద్ర ఉత్తంరావు దల్వి - వరంగల్.

Updated Date - 2023-07-14T21:19:51+05:30 IST