Share News

Telangana Elections: మహబూబాబాద్‌లో వెరైటీ పోలింగ్ కేంద్రం

ABN , First Publish Date - 2023-11-30T08:43:37+05:30 IST

Telangana Elections: తెలంగాణ వ్యాప్తంగా గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Telangana Elections: మహబూబాబాద్‌లో వెరైటీ పోలింగ్ కేంద్రం

మహబూబాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గురువారం ఉదయం పోలింగ్ (Telangana Elections) ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే జిల్లాలోని సీరోల్ మండలం కాంపెల్లిలో వెరైటీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మహిళా ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. డప్పు చప్పుల్లతో మహిళలు పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. వెరైటీ పోలింగ్ కేంద్రంపై ఓటర్లు ఆసక్తికనబరుస్తున్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-30T10:54:26+05:30 IST