TS NEWS: మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. మద్యం మత్తులో కొడుకును చంపిన తండ్రి

ABN , First Publish Date - 2023-08-01T00:23:25+05:30 IST

జిల్లాలో దారుణం జరిగింది. కొడుకును కత్తితో పొడిచి తండ్రి చంపాడు. ఈ సంఘటన దంతాలపల్లి(Dantalapalli) మండలం గున్నేపల్లి(Gunnepalli)లో చోటుచేసుకుంది.

TS NEWS: మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. మద్యం మత్తులో కొడుకును చంపిన తండ్రి

మహబూబాబాద్(Mahabubabad) : జిల్లాలో దారుణం జరిగింది. కొడుకును కత్తితో పొడిచి తండ్రి చంపాడు. ఈ సంఘటన దంతాలపల్లి(Dantalapalli) మండలం గున్నేపల్లి(Gunnepalli)లో చోటుచేసుకుంది. తండ్రీకొడుకులది సూర్యాపేట(Suryapet) జిల్లా కుక్కడం గ్రామం. మద్యం మత్తులో ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొనడంతో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కొడుకు బత్తిని సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. జీవనోపాధి కోసం గున్నేపల్లి వచ్చి ఉంటారని పోలీసులు మీడియాకు తెలిపారు.మృతిచెందిన యువకుడిని పోస్టుమార్టం నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-08-01T00:30:49+05:30 IST